మన్యం మనుగడ దుమ్మగూడెం::
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన భద్రాచలం టిఆర్ఎస్ పార్టీ మాజీ నియోజకవర్గ ఇంచార్జ్ మనే రామకృష్ణ వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించిన భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకృష్ణ త్వరగా కోలుకోవాలని అలాగే వారితో కొద్దిసేపు ముచ్చటించి వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు వారితో పాటు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రవికుమార్ ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్, పట్టణ ప్రముఖులు మాధవ రెడ్డి ,మాజీ టీఎన్జీవో అధ్యక్షులు నాగేశ్వరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: