CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ దొంగల అరెస్ట్--:ఎస్ఐ తాహెర్ బాబా.

Share it:


మన్యం మనుగడ మంగపేట.

మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీలో దొంగతనం చేసిన దొంగలను పట్టుకొని దొంగల వద్ద నుండి 

2.25 లక్షల సొత్తు, 1ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని దొంగల ను 

 అదుపులో తీసుకున్నారు. కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ లో దొంగతనం చేసిన ఆరుగురు వ్యక్తులు మణుగూరుకు చెందిన వ్యక్తులు.తొమ్మిది 250 హెచ్ పి మోటార్లు , ట్రాన్స్ఫార్మర్ సెట్టు, రాగి పైపు పుల్లి లు చోరీ చేసి ఎత్తుకు పోతున్నారనే సమాచారం మేరకు మంగపేట పోలీస్ లు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వారిలో మణుగూరు కు చెందిన వేముల మల్లయ్య, బాబు, రవుతు జగదీష్, సాంబయ్య, జెట్టి శ్రీను అనే ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారినుంచి సొత్తును స్వాధీన చేసుకు కేసు నమోదు చేసి , జ్యుడి షియల్ కస్టడీ కొరకు ములుగు కోర్టు కు పంపించడం జరిగింది అని మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: