CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు.2వ విడత 50 మందికి ఆపరేషన్లు:ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి లో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2వ విడత జరుగుతున్న ఉచిత కంటి పరీక్షలను ఏర్పాట్లను పర్యవేక్షించి,కంటి పరీక్షలు పూర్తయిన వారిని సమస్యలు ఉన్నటువంటి వారిని హైదరాబాద్ ప్రత్యేక బస్స లో పంపిస్తున్నట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు తెలిపారు.ఈ సందర్భంగా 2వ విడత కంటి ఆపరేషన్ కు హైదరాబాద్ వెళుతున్న 50 మందికి మధ్యాహ్నం భోజనం పెట్టించి, క్యాంపు కు పంపిన ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి,ప్రజా ప్రతినిధులు, కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శులు,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, నాయకులు ఆవుల. నర్సింహారావు,యువజన అధ్యక్షులు హర్ష నాయుడు, యువజన నాయకులు బోశెట్టి రవి ప్రసాద్,నరేష్,సృజన్, కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు జావిద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: