మన్యం టీవీ ఏటూరు నాగారం
భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 191 జయంతి వేడుకలను ఏటూరు నాగారం మండల కేంద్రంలో బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆకులు వారి ఘనపూర్ నందు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించారు.ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెంచయ్య,స్రవంతి,అరుణ, ప్రభ,సమ్మయ్య,సరస్వతి, నిర్మల,సాంబయ్య,అర్చన, తులసి,శంకర్ నారాయ ణ,రామ్మూర్తి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: