గుండాల జనవరి 15 ( మన్యం మనుగడ) ఈనెల 18 వ తారీఖున మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముక్తి సత్యం అధ్యక్షతన సమావేశం నిర్వహించబడుతుంది అని ఎంపీడీవో హజ్రత్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి మండల ఆ పై స్థాయి అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిపై 20 పేజీల లో అన్ని శాఖల అధికారులు వివరించాలని ఆయన అన్నారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు
Post A Comment: