CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

18న సర్వసభ్య సమావేశం -:మండల ఆ పై స్థాయి అధికారులు హాజరు కావాలి ఎంపీడీవో హజరత్ అలీ.

Share it:

 


గుండాల జనవరి 15 ( మన్యం మనుగడ) ఈనెల 18 వ తారీఖున మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముక్తి సత్యం అధ్యక్షతన సమావేశం నిర్వహించబడుతుంది అని ఎంపీడీవో హజ్రత్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి మండల ఆ పై స్థాయి అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిపై 20 పేజీల లో అన్ని శాఖల అధికారులు వివరించాలని ఆయన అన్నారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు

Share it:

TS

Post A Comment: