మన్యం టీవీ కరకగూడెం: ఆధార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గొల్లగూడెం అశ్వాపురం పాడు( వలస ఆదివాసి గ్రామం) గ్రామాలలోని ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తొలెం రమేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల గూడెం గ్రామంలో 130 కుటుంబాలకు అలాగే ఆదివాసి గ్రామమైన అశ్వాపురం గ్రామంలో 30 కుటుంబాలకు 15 రకాల వస్తువులతోపాటు బియ్యం పప్పు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లగూడెం సర్పంచ్ ఇర్ప ఒక్కొక్క కిట్టు విలువ సూమారు 2500 వందల నుండి 3000 రూపాయల విలువ చేస్తుందని తెలిపారు. అలాగే అశ్వపూరంపాడ్ గ్రామంలోని చిన్న పిల్లలకు అట వస్తువులు అందిచడం జరిగిందని తెలిపారు. గొల్లగూడెం సర్పంచ్ ఇర్ప.విజయ్ కుమార్,ఉప సర్పంచ్ చేను సాంబయ్య, గ్రామస్తులు ఇర్ప సత్యం,వెంకటేశ్వర్లు, రమణ,తులశమ్మ,సుమలత, కన్నయ్య ,కుశేలుడు నాగేశ్వరరావు, ఆధార్ స్వచ్ఛంద సంస్థ వాలెంటర్లు పాల్గొన్నారు.
Post A Comment: