మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని,సంతోష్ నగర్ లో క్రిస్మస్ సందర్భంగా చర్చ్ కి వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని,కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జడ్పీటీసీ పొశం.నర్సింహారావు. ఏసు క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ,శాంతి మార్గాలలో పయనిస్తూ అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో పీఏసీఎస్ అధ్యక్షులు కుర్రి.నాగేశ్వరరావు,టీఆర్ఎస్ మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, మణుగూరు మండల కో ఆప్షన్ జావీద్ పాషా,మాజీ ఎంపీటీసీ మేకల రవి,చర్చ్ ఫాథర్ చెట్టి ఏసుదాసు, మరియు క్రైస్తవ సోదరి సోదరీమణులు పాల్గొన్నారు.
Post A Comment: