CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మత్స్యకారుల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం ఎంపీపీ.

Share it:

 



తెలంగాణ ప్రభుత్వం మత్ష్యకారుల అబివృద్దికై ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అశ్వాపురం మండలం తుమ్మలచెరువులో మత్ష్యశాఖ జిల్లా అధికారి వరదారెడ్డి అధ్వర్యంలో ఎంపీపీ *ముత్తినేని సుజాత* చెతులమీదుగా రొయ్యలు పంపిణీ చేసి అనంతరం రొయ్య పిల్లలను తుమ్మలచెరువు నీటిలో వదిలారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మొండికుంట,తుమ్మలచెరువు సర్పంచులు మర్రి మల్లారెడ్డి,బండ్ల సంధ్యారాణి,ఎంపీటీసీలు కమటం నరేష్,తాటి పూజిత,తెరాస మండల యువజన అధ్యక్షులు వలబోజు మురళీకృష్ణ,తాటి వెంకటేశ్వర్లు మరియు మత్స్యుశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: