మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండలంలో ప్రభుత్వ విప్,శాసనసభ్యులు రేగా కాంతారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ అశ్వాపురం మండల యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ ను నియమించడం జరిగింది.యువజన అధ్యక్షుడు గా నాకు అవకాశం ఇవ్వడం పై తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావురామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రతినిదులు, మండల అధ్యక్షులు నాయకుల సహకారం తో మండలంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కు కృషి చేస్తా అని అన్నారు. అనంతరం స్థానిక యువత రామకృష్ణ ని యువజన అధ్యక్షుడు గా నియమించినందుకు హర్షం వ్యక్తం చేసి స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ పార్టీ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు దైద నారాయణ రెడ్డి ఈదర సత్యనారాయణ తోకల దుర్గాప్రసాద్ మాజీ జెడ్పిటిసి తోకల లత వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం వెన్న అశోక్ మొగిళ్ల వీరారెడ్డి బాణోత్ సదర్లాల్ అశ్వాపురం ఎంపిటిసి కందుల దుర్గ భవాని ఉప సర్పంచ్ భూక్య చందూలాల్ గొర్రెముచ్చు వెంకటరమణ. సర్పంచ్ లు సున్నం రాంబాబు గొర్రెముచ్చు రమణ కాకా అశోక్ పాయం భద్రయ్య మండలంలోని ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ ఫద్దం శ్రీను బొశెట్టి రవి ప్రసాద్ వెన్నె రంజిత్ యువజన ప్రధాన కార్యదర్శి కోరేం రామారావు లంకెల రమేష్ సోయం శ్రీను మందా హుస్సేన్ ఈసంపల్లి పున్నారావు సోషల్ మీడియా ప్రశాంత్,లోహిత్,మహెష్ ,నగెష్ మరియు పార్టీ కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: