మన్యం టీవీ మంగపేట
టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ సొసైటీ చైర్మన్ తోట రమేష్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సన్మాన కార్యక్రమం సందర్బంగా మాట్లాడుతూ కానిస్టేబుల్ శ్రీనివాస్ మరెన్నో ఉన్నతమైన పదవులు పొంది ప్రజలకు సేవాలందించాలని ఆకాంక్షించారు. బదిలీ పై వెళ్తున్న శ్రీనివాస్ కు తెరాస నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం చేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్, కాడబోయిన నరేందర్, డైరెక్టర్లు సిద్దంశెట్టి లక్ష్మణ్ రావు,సింగరిబోయిన నర్సయ్య, అచ్చ సత్యనారాయణ,మైనార్టీ మండల అధ్యక్షులు అఫ్జల్,మండల ఆర్గనైజింగ్ సి హెచ్ తిరుపతి,మండల ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస్ చారి,, మండల నాయకులు, చిలకమర్రి రాజేందర్, చిట్టిమల్ల సమ్మయ్య,మాజీ జడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం,మండవ రామకృష్ణ,మండల మాజీ మహిళ అధ్యక్షురాలు కాటూరి సుగుణ, తుక్కని శ్రీనివాస్, మడి శోభన్, వీరగాని బాలకృష్ణ, తడల ధర్మరాజు,ఆకుల ప్రభాకర్, చంద్రం,యస నాగేంద్ర రెడ్డి, పి సత్యం, యగ్గడి అర్జున్, కన్నా సంపత్, కుదురుపక చిట్టిబాబు,ఉడుగుల శ్రీనివాస్ ,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: