CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని ప్రారం భించిన జెడ్పిటిసి నాగమణి.ప్రతి ఒక్క కార్య కర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది .

Share it:

 


ములకలపల్లి:మన్యం మనుగడ: న్యూస్:మండలం లోని ఖాదర్ బాబా ఇంటి వద్ద ములకలపల్లి మండల కాంగ్రేస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సభ్యత్వ ఇంచార్జ్ తాండ్ర ప్రభాకర్ రావు అద్యక్షతన ప్రారంభించారు.ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిధిగా ములకలపల్లి జెడ్పిటిసి .టీపీసీసీ మెంబెర్ సున్నం నాగమణి హాజరైయ్యారు.మొదటి సభ్యత్వం గ మాజీ ఎం.పి.పి సడియం బక్కులు కు అందించారు.ఈ సందర్బంగా తాండ్ర ప్రభాకరరావు, సున్నం నాగమణి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ సబ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ.2లక్షలు బీమా వరిస్తుందని,2023 లో కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి వస్తుందని తెలిపారు.మండలం లో ప్రతి బూత్ కు 200మంది కి పైబడి సభ్యత్వాలు నమోదు చెయ్యాలని,కార్య కర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ కోరంపల్లి చెన్నారవు, మైనారిటీ ప్రెసిడెంట్ ఎండి అంజమ్, ఓ.బీ.సీ.ప్రెసిడెంట్ పుష్పాల హనుమంతు,అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్,అనుమోలు నరసింహరావు,జిల్లా కిసాన్ సెల్ సెక్రటరీ అచ్చన వెంకటేశ్వరరావు, మండల కిసాన్ సెల్ ప్రెసిడెంట్ , పాలకుర్తి రత్నభూషణం,బుగ్గరం సత్యనారాయణ,బూరుగుపల్లి పద్మశ్రీ,గుంటూరి ముత్తయ్య,పామర్తి కృష్ణారావు,ఖాదర్ బాబా,కొండ్రు రవి,ఊకె మోహస్నరావు,నల్లమోతు వెంకటేశ్వరరావు,నల్లమోతు చిన వెంకయ్య,బాణోత్ జ్యోతి భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: