మన్యం న్యూస్, దమ్మపేట డిసెంబర్ 28 ;- దమ్మపేట మండలంలో మొద్దులగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాము గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తడి,పొడి డస్ట్ బిన్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
Post A Comment: