మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో కేంద్ర ప్రభుత్వం జిఎస్టి 5% నుండి 12% పెంచినందున వ్యాపారులకు భారంగా ఉందని,జిఎస్టి 5% అమలు చేయాలని మణుగూరు వస్త్ర వ్యాపారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శి బొలిశెట్టి.నవీన్,పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, యువజన నాయకులు మరియు మణుగూరు వస్త్ర వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: