CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వాపురం మండలం లో కిడ్నాప్ కలకలం.

Share it:

 


 మన్యం టీవీ, అశ్వాపురం:మండల పరిధిలోని ఆమెర్ద కాలనీ లో రోడ్డు మీద నిలబడి ఉన్న 10 సంవత్సరాల జెస్సి అనే బాలికను కారులో కి బలవంతంగా ఎక్కించిన దుండగులు. కారులోకి ఎక్కించుకొని వెళుతున్న క్రమంలో లో పాప బిగ్గరగా అరిచి, కారు డోర్ తీసుకొని దూకడం తో గ్రామస్థులు అందరు అడ్డు తిరగడం తో పారిపోయిన దుండగులు.దుండగులు బ్లాక్ కలర్ కారులో వచ్చినట్లు పాప, గ్రామస్థులు తెలిపారు. కారులో మారణాయుధాలు ఉన్నట్లు పాప జెస్సి చెబుతుంది.

Share it:

TS

Post A Comment: