మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని నకిరిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ చర్పా. వెంకటేశ్వర్లు తల్లి చుక్కమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించిగా,శనివారం వారి నివాసానికి వెళ్లి,సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత.ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,మండల టిఆర్ఎస్ అధికార ప్రతినిధి నల్లమోతు సురేష్,తెలంగాణ ఉద్యమకారులు పోడియం నరేందర్,స్థానిక టిఆర్ఎస్ నాయకులు బోళ్ల వెంకన్న మరియు తదితరులు ఉన్నారు.
Post A Comment: