CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఈనెల 28 నుంచి రైతుబంధు పథకం నిధులను పంపిణీ

Share it:

 



హైదరాబాద్‌: పెట్టుబడి సాయంగా ఎకరాకు సీజన్‌కు రూ.5 వేల చొప్పున అందించే రైతుబంధు పథకం నిధులను ఈనెల 28 నుంచి పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. గతంలో మాదిరి ఎకరం నుంచి మొదలుకొని అందరి రైతుల ఖాతాల్లో రైతబంధు జమ అవుతుందని తెలిపారు. ఈనెల 28 నుంచి 10 రోజుల్లో రైతుబంధు పంపిణీ పూర్తవుతుందని చెప్పారు.

Share it:

TS

Post A Comment: