CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ రూ.5వేల ఆర్థిక వితరణ

Share it:


మన్యం టీవి, కరకగూడెం:

కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామంలో పోలెబోయిన. రమ్య(25)యువతి అనారోగ్యంతో మృతి చెందగా వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5వేల ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: