మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కామారం గ్రామము ఆదివాసీ గుత్తి కోయ గూడెం లోని 30 కుటుంబాలకు కసారం రాజు వర్ధన్ మెమో రియల్ ట్రస్ట్ వారి సహకారంతో దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో కాసారం ప్రభాకర్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ బొల్లుదేవేందర్,స్థానిక సర్పంచ్ రేగకళ్యాణి,తాడ్వాయి సర్పంచ్ ఈరప సునీల్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: