మన్యం టీవీ,ములుగు.
ములుగు జిల్లా కేంద్రంలో ఎనిమిది లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కులను
ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ శ్రీకుసుమ జగదీష్ లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ...
అనారోగ్యంతో హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకొని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు
సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పేదల ఆర్థిక భరోసా నిస్తూ సీఎం సహాయ నిధి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి అందజేస్తున్నాం జడ్పీ చైర్మన్ తెలిపారు.
అనంతరం గొల్లపల్లి రాజేందర్ కుమారుడు వివాహానికి లీల గార్డెన్ ఫంక్షన్లలో, తెరాస నాయకులు పోరిక గోవింద్ నాయక్ పెద్దన్న కుమారుడు వివాహ వేడుకల్లో డీఎల్ఆర్ పంక్షన్ హల్ లో పాల్గొని నూతన వదువరులను జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ ఆశీర్వదించారు.
వీరి వెంట జడ్పీటీసీ సఖినాల భవానీ,కో ఆప్షన్ నంబర్ రియాజ్ మీర్జా,ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి,
మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,ములుగు మాజీ ఎంపీపీ
బుక్య రాజు,పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్,యువజన నియోజకవర్గ కో అడినేటర్ కొగిల మహేష్,ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయ్ రాం నాయక్,తాహిర్ పాషా,ముడుతాన పల్లి మోహన్,
వేల్పురి సత్యనారాయణ, బొచ్చు సమ్మయ్య,వేల్పుల శ్రీకాంత్,వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: