గురువారం (30.12.2021) ములుగు జిల్లా మేడారంలో పర్యటించి, మేడారం జాతర -2022 పనులను పరిశీలించి, రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి
ఉదయం 11 గంటలకు సమీక్ష నిర్వహించనున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్..
ఈయొక్క కార్యక్రమంలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ పాల్గొంటారు.
1.ఉదయం 10 గంటలకు గట్టమ్మ దేవాలయంలో పూజలు.
ములుగు,వెంకటాపూర్(రామప్ప)
గులాబి శ్రేణులుస్వాగతం పలకాలి అని విన్నపం.
2.ఉదయం 11 గంటలకు మేడారం జాతర పనుల పరిశీలన,సమీక్ష సమావేశం కలదు.
కావున ఎంపీపీలు,జడ్పీటీసీ లు,సర్పంచ్ లు,వార్డ్ నెంబర్లు, పిఎసియస్ చైర్మెన్ల్, డైరెక్టర్ల,పార్టీ
మండలం అధ్యక్షులు,గ్రామ అధ్యక్షులు,
రైతు బంధు కమిటీ లు,మహిళ కమిటీలు,యువజన సంఘము కమిటీ లు,మండల అనుబంధ సంఘాల కమిటీ లు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం.
Post A Comment: