ములకలపల్లి:మన్యంమనుగడ
న్యూస్:(డిశంబర్22)
ములకలపల్లి రైతు వేదిక వద్ద అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరావు చేతుల మీదుగా క్రిస్టమస్ బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం లోని క్రైస్తవ సోదరుల కొరకు ప్రతి క్రిస్టమస్ కు రాష్ట్రప్రభుత్వం బట్టల పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని,మనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కి ఎల్లప్పుడు మనం రుణపడి ఉండాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మండలం పాస్టర్లు శ్రీను పౌల్,ఐజాక్,గడ్డం యాకోబు,తాశీల్ధార్ ఎల్ వీరభద్రం,ఎంపిడివో చిన నాగేశ్వర రావు,ఏవో కారుణామయి,ఎంపీపీ మట్ల నాగమణి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు,జెడ్పీటీసీ సున్నం నాగమణి,మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి,ఎంపీటీసీ శనగపాటి మెహార మణి,పువ్వాల మంగపతి,శనగపటి రవి,కరుటూరి కృష్ణ,శనగపాటి సీతారాములు, సర్పంచ్ లు కారం సుధీర్,సున్నం సుశీల,సున్నం సుధాకర్,కీసరి శ్రీను,శ్రీ రాముల నాగేశ్వరరావు,డాక్టర్ కొమ్ముజు నాగరాజు,ఉమేష్,తాటి ప్రవీణ్, గుంటూరు కృష్ణ,దుగ్గి సంపత్ కుమార్,మాదిబోయిన సత్యనారాయణ,మరియు పాస్టర్లు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: