మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్య మంత్రి సహాయ నిధి 8 లక్షల 9 వేల రూపాయల విలువ గల చెక్కులను గోవిందరావు పేట,వెంకటాపూర్,
ములుగు మండలాలకు చెందిన లబ్ధి దారులకు గురువారము చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,ములుగు మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,కొత్త గూడ ఎంపిపి బానోత్ విజయ రూపు సింగ్,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి నునేటి శ్యాం,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంపాల ప్రభాకర్,
కవ్వం పెల్లి సారయ్య,
ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: