మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని రాఘవ పట్నం గ్రామానికి చెందిన దబ్బ కట్ల గోవింద్ ఇటీవలే మరణించగా గురువారం వారి కుటుంబాన్నీ పరామర్శించి ఆయన చిత్ర పటానికి పూల మాల తో నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,సహకార సంఘం చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి,ఉప సర్పంచ్ బద్దం లింగారెడ్డి,కోరంరాం మోహన్, సూర్యనారాయణ,ఎండీ మున్న,చిడం సాంబయ్య,
సద్దాం హుస్సేన్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: