మన్యం న్యూస్ దమ్మపేట డిసెంబర్ 30 ;- పార్కలగండి లో తాటి రాజు కూతుర్ల ఓణీల వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు
వారి వెంట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,కొయ్యల అచ్యుత్ రావు ,సర్పంచ్ సాగర్ ,రంగ ,నరేంద్ర మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: