మన్యం,టీవీ అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తురుములగూడెం లో
తెరాస పార్టీ నాయకులు
చక్రు నాయక్ కుమారుడి రామ్ నాయక్ వివాహ వేడుకల్లో హాజరై వధువరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: