మన్యం న్యూస్ దమ్మపేట డిసెంబర్ 28 ;- దమ్మపేట మండలం కేంద్రం లో ఆదివాసీ కమ్యూనిటీ హాల్ విషయం పై దమ్మపేట మండలం తహశీల్దార్ రంగ ప్రసాద్ గారికి వినతిపత్రం అందజేసినా దమ్మపేట మండలం ఆదివాసీ నాయకులు ధినికి తహశీల్దార్ రంగ ప్రసాద్ గారు గారు సానుకులం గా స్పందించారు.ఈ కార్యక్రమం లో దమ్మపేట జె.ఎ.సి అధ్యక్షుడు బండారు. సూర్యనారాయణ ఆదివాసీ నాయకులు తాటి.పోతురాజు,పార్శిక.మారేష్, వంకా.బాబూరావు,నాయకపోడ్ నాయకులు వాసం పోలయ్య,కాసిని వెంకటేశ్వరరావు,Gvsp నాయకులు మడకం.ప్రసాద్, అశ్వారావుపేట నియోజిక వర్గ ఆదివాసీ నాయకులు వాడే వీరాస్వామి గారు పాల్గొన్నారు
Post A Comment: