CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లెలు పరిశుభ్రంగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యం .

Share it:

  



మన్యం న్యూస్ దమ్మపేట డిసెంబర్ 30 ;- మండలంలోని జమ్మేధార్ బంజర పంచాయతీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిజనల్ వ్యాధులు ప్రబలకుండా,ఇంటి అవరణం పరిశుభ్రంగా ఉండలని చెప్పి తడి,పొడి డస్ట్ బిన్ పంపిణీ కార్యక్రమం సర్పంచ్ పాశం సుగుణ గారి ఆధ్వర్యంలో జడ్పీటిసి పైడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ సొయ౦ ప్రసాద్ ,ఎంపీటీసీ మన్నెం విజయలక్ష్మీ గ్రామ ప్రజలకు అందజేసినారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మన్నెం అప్పారావు ,గ్రామ నాయకులు కుంజా సూరిబాబు ,పాశం వరప్రసాద్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: