మన్యం టీవీ కరకగూడె: కరకగూడెంలో నిర్మిస్తున్న అయ్యప్పస్వామి భజన మందిరానికి రేగా విష్ణు చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆద్వర్యంలో 10000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసినారు.ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి భజన మందిర నిర్మాణా సభ్యులు తిప్పని శ్రీనివాస్, వేణు,గుమ్మడివేళ్ళి ప్రసాద్, పూజారి. క్రిష్ణ, వట్టం రాంబాబు, సత్యనారాయణ పాల్గొన్నారు.
Post A Comment: