CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ భవనానికి స్థలం కేటాయించాలి.

Share it:


మన్యం టీవీ న్యూస్ దమ్మపేట డిసెంబర్ 30 ;- దమ్మపేట మండలం కేంద్రం గా ఆదివాసీలు కొరకు కమ్యూనిటీ హాల్ నిర్మించుటాకు స్థలం 

 కేటాయింపు పై ఈ రోజు కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయం నందు కార్యనిర్వాహక అధికారి కి మరియు రెవెన్యూ శాఖ అధికారి( ఆర్.డి.ఓ) గారి కార్యాలయం లో అధేవిధముగా ఐ.టి.డి.ఎ (ఎ.పి.ఓ) డెవిడ్ రాజ్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది.అధికారులందరు సానుకులం గా స్పందించారు, దమ్మపేట మండల కేంద్రం లో ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయింపు పై తమ వంతు గా క్రుషి చేస్తాము అని హమీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో దమ్మపేట మండల జె.ఎ.సి అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ ,భద్రాచలం నగర జె.ఎ.సి నాయకులు పూనెం వీరభద్రం ,తాటి పోతురాజు ,పరిష్క మారేష్ ,సోయం రామ్మూర్తి Gvsp విద్యార్థి నాయకులు మడక౦ ప్రసాద్,వంకా వరాలబాబు,మడకం బాబు అశ్వారావుపేట నియోజిక వర్గ ఆదివాసీ నాయకులు వాడే వీరాస్వామి పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: