మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణ పరిసర ప్రాంతాలను అనుక్షణం వీక్షించే విధంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించిన ఏఎస్పి డాక్టర్ శబరిష్ ఐపీఎస్.ఈ కార్యక్రమం లో సీఐ ముత్యం రమేష్,ఎస్సై నరేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: