CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ,మండల కమిటీ ఎన్నిక.

Share it:

 


 మన్యం మనుగడ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది, ఈ సమావేశంలో వాజేడు మండల అధ్యక్షులు కందుల రామ్ కిషోర్. అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా , కన్నెబోయిన రవీందర్, యువమోర్చా అధ్యక్షుడిగా పెద్ది జగపతిబాబు ఎన్నుకోవడం జరిగింది, అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ చూసించే చూచనలు పాటిస్తూ కార్యాచరణ సిద్ధం చేసుకొని పార్టీని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

Share it:

TS

Post A Comment: