- జీఓ నెంబర్ 317 పై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని కలిసిన తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ బృందం
- ఆదివాసీ ఎమ్మెల్యే లతో కలిసి ముఖ్యమంత్రి జీఓ 317 పై విన్న విస్తానని హామి ఇచ్చిన విప్ రేగా
మన్యం టీవీ కరకగూడెం:జీఓ నెంబర్ 317 పై తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ అధ్వర్యంలో రాష్ట్ర బృందం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా సంఘం నాయకులతో మాట్లాడుతూ జీఓ నెంబర్ 317 వలన ఆదివాసీ సమాజం పక్షాన ఉంటు ఆదివాసీ ఎమ్మెల్యే లతో కలిసి ముఖ్యమంత్రి ని కలిసి వవరిస్తానని హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా తుడుందెబ్బ అధ్యక్షులు ఆలం కిషోర్, ఉపాధ్యక్షుడు ఎట్టి ప్రకాశ్, కుంజ క్రిష్ణ పాల్గొన్నారు.
Post A Comment: