మన్యం టివి దుమ్ముగూడెం: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య మర్యాదపూర్వకంగా కలిసిన దుమ్ముగూడెం టిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో మండలంలో పలు సమస్యలను వివరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అన్న సత్యాలు, మండల ప్రధాన కార్యదర్శి కణితి రాముడు ,జడ్పిటిసి సీతమ్మ ,ఎం పి పి రేసు లక్ష్మి,యం పి టి సి లు మడకం రామారావు, తునికి సీత, బిమారాజు,తిరుపతి రావు, భద్రాచలం అధికారి ప్రతినిధి బల్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: