మన్యం టీవీ,అశ్వాపురం :మండలం లోని ఆమెర్ధ గ్రామం డబుల్ బెడ్ రూమ్ నివసితులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు కాలి బిందెలతో ప్రదర్శన ధర్నా నిర్వహించి తాసిల్దార్ సురేష్ కుమార్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమం లో నివసితులతో పాటు సర్పంచ్ బండ్ల సీతమ్మ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి దంతాల జగదీశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: