మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని కొండపర్తి గ్రామలో పరదిలోని లచ్చన్న గూడెం లో విగ్నేష్ స్వచ్చంధ సంస్థ వారి సహకారం తో పాఠ శాల ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మండల అధ్యక్షుడు జాలపు అనంత రెడ్డి,మాజీ జెడ్పీటీసీ బొల్లు దేవేందర్,సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: