మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మరియు టేకులపల్లి మండలాలలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు తుమ్మలచలక ,పూబెల్లి ,దండగుండాల అటవీ ప్రాంతము లోనికి ప్రవేశించినది కోమరారం, పొలారం, బొంబాయితండా,మర్రిగూడెం గ్రామ పంచాయితీ లోని గ్రామాల .పరిసర గ్రామ ప్రజలు జాగ్రత గా వుండవలసినదిగా మనవి .పంచాయతీ కార్యాలయం నుండి చాటింపు వేయించి ప్రజలు అప్రమత్తం ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Post A Comment: