ఈ నెల 15న జరగాల్సిన టీఆర్ఎస్ ‘విజయగర్జన‘ సభ వాయిదా పడింది. వరంగల్లో జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15వ తేదీన వరంగల్లో ఈ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే సోమవారం జరిగిన సమావేశంలో ఈ సభను వాయిదా వేయాలని వేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ నెల 29న దీక్షా దివస్ సందర్భంగా సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
Post A Comment: