మన్యం టీవీ, అశ్వాపురం:ఉపాధి హామీ సాంకేతిక సహాయక అధికారులు కొత్తగూడెం జిల్లా కేంద్రం లో సమావేశ మై నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా అశ్వాపురం మండలంలో పని చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ కోడిమెళ్ళ వెంకటేష్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో జొన్నలగడ్డ రాము గడ్డం పాపారావు రవి మహేష్ కాంతారావు నాగరాజు ఇతర సాంకేతిక సహాయక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న సాంకేతిక సహాయం అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్ ల సమస్యల పరిష్కారం కు కృషి చేస్తానన్నారు.
Post A Comment: