మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామంలో అంబేద్కర్ 66 వ వర్ధంతి సంద ర్భంగా తిమ్మం పేట మాజీ సర్పంచ్ దళిత నాయకుడు గోనె తిరుపతి జ్ఞాపకార్థం మంగపేట,ఏటూరునాగారం,తాడ్వాయి,కన్నాయిగుడెం,వాజేడు,వెంకటాపురం 6 మండలాల కబడ్డీ పోటీలను డిసెంబర్ 2 నుండి 6 వరకు నిర్వహి స్తున్నట్లు మొదటి బహు మతి 10,016 షీల్డ్ రెండువ బహుమతి 5,016 షీల్డ్తో పాటు బెస్ట్ రైడర్ బెస్ట్ డిపెండర్ షీల్డ్ ఇవ్వడం జరుగుతుందని కబడ్డీ పోటీల నిర్వ హణ కమిటీ సభ్యులు తెలిపారు.అనంతరం కబడ్డీ నిర్వహణ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా గోనె కేశవులు, ప్రధాన కార్యదర్శి బసారికాని నాగార్జున, ఉపాధ్యాక్షుడు బోర య్య, కార్యదర్శి,మోదుగు బాబు, దుర్గంనరసింహరావు తదితరులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్సంఘం జిల్లా కార్యదర్శి కాంతారావు,ప్రధాన కార్యదర్శి హరిక్రిష్ణ,అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు మైపా లాలయ్య,రాంబాబు,పూసలనరసింహారావు,శ్రీను,రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: