మన్యం టీవీ ఏటూరు నాగారం
కన్నాయిగూడెం మండలంలో శుక్రవారం అం మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం నమోదుపై మండల ఇంచార్జి లు గుండ్ల దేవేందర్,కన్నాయిగూడెం జడ్పిటిసి నామ కరం చందు గాంధీ,వావిలాల చిన్న ఎల్లయ్య హాజరై మాట్లాడుతూ.బూత్ కమిటీలను ఏర్పాటు చేయడంపై,కార్యకర్తలకు కమిటీ మెంబర్లకు సభ్యత్వ నమోదు పై అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో జిల్లా నాయకులు జాడి రాంబాబు,జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు అబ్బు రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సునార్కని రాంబాబు,బీసీ సెల్ మండల అధ్యక్షుడు కటకం మల్లన్న ,కంతనపల్లి సర్పంచ్ చంద్రయ్య,మండల యూత్ నాయకులు సాంబశివ, ప్రభాకర్,నర్సింగరావు, మాదాసు రాజేందర్, ముప్పనపల్లి ఉప సర్పంచ్ రాంబాబు,గ్రామ అధ్యక్షులు మంచాల సత్యం, బుట్టయిగూడెం గ్రామ అధ్యక్షులు సునార్కని శ్రీరాములు,దాసరి నర్సింగరావు,నారాయణ, సుమన్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: