గుండాల/ ఆళ్లపల్లి నవంబర్ 19 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని మర్కోడు గ్రామంలో అయ్యప్ప స్వాములకు దయాకర చారి, లక్ష్మీప్రసన్న దంపతులు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మధ్యాహ్నం బీక్ష తో పాటు సాయంత్రం అల్పాహారాన్ని కూడా స్వాములకు అందజేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గురు స్వామి రణం మల్లికార్జున్, పొదిలి రాము, వెలిశాల నరేష్ , యాసారపు శ్రీను, మిగతా స్వాములు పాల్గొన్నారు
Post A Comment: