గుండాల నవంబర్19(మన్యం మనుగడ) సంవత్సరకాలంగా రైతాంగం దీక్షతో టి ఉద్యమం కొనసాగించిన ఫలితంగానే ఈ విజయం లభించింది న్యూడెమోక్రసీ నాయకులు కొమరం శాంతయ్య అన్నారు ఇప్పటికైనా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభాన్ని నివారించడానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి అన్నారు. కనీస మద్దతు ధర చేయాలి ,ఈ విజ యంలో దేశ ప్రజలందరూ ముఖ్యంగా కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాలి, వందల మంది మరణించిన లక్షల మంది పాల్గొని విజయం సాధించారు , ఢిల్లీ తరహా రైతాంగానికి గుండాల
అఖిలపక్ష పోరాట కమిటీజేజేలు తెలియజేస్తుంది ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు ఈసం శంకరన్న,తేల్లం రాజు, కోడూరి జగన్ ,పునెం మంగయ్య ,సిపిఐ మండల కార్యదర్శి వాగబోయిన ,రమేష్ గడ్డంశ్రీను, సాయన్న పల్లి సర్పంచ్ బచ్చల లక్ష్మీ నర్స్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి లక్ష్మయ్య , సిపిఎం మండలఇన్చార్జి గోపి, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: