మన్యం టీవీ ఏటూరు నాగారం
చత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నం మండల కేంద్రంలో గల మోనా చిల్డ్రన్ పౌండేషన్ వారికి నేతకాని సంఘం తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షులు జనగాం నరేష్ ఆదేశాల మేరకు సోమవారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆదివాసి రాష్ట్ర నాయకులు ఈసం యాదయ్య, నేతకాని సంఘం రాష్ట్ర నాయకులు కావేరి అర్జున్, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పొడెం శోభన్,ఆదివాసి జిల్లా నాయకులు కోర్ని బెల్లి విష్ణు, పోలే బోయిన గోపాల్,చత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నం బ్లాక్ దేపుల గ్రామపంచాయతీ సర్పంచ్ మిచ సమ్మన్న,చందూరు దుద్దెడ గ్రామ సర్పంచ్ మాడే అశోక్,భద్రకాళి సర్పంచ్ మీచ బుద్ధారామ్,తర్ల గూడెం సర్పంచ్ కాక భాస్కర్,మోనా చిల్డ్రన్ ఫౌండేషన్ సభ్యులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: