👉మణుగూరు అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాను
👉ప్రజల ఆశీర్వవాదం ఉంటే మరిన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతా
👉డివైడర్ సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం లో విప్ రేగా
మన్యం టీవి, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో 5 లక్షల రూపాయలతో ఖర్చు చేసి సుందరీకరణ లో భాగంగా నూతనంగా నిర్మించిన రహదారి డివైడర్ సెంట్రల్ లైటింగ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సోమవారం నాడు ప్రారంభించారు.మణుగూరు అభివృద్ధి కట్టుబడి ఉన్నట్లు విప్ రేగా కాంతారావు అన్నారు.ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ నాగ ప్రసాద్ ,మణుగూరు మండల,పట్టణ టీఆరెస్ పార్టీ నాయకులు ,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: