మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని ఫోటో&వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రఫీ పితామహుడు
లూయిస్ డాగూరే 234జయంతి సందర్బంగా
మంగపేట మండల అధ్యక్షులు అక్కపెల్లి నరేష్ లో ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ లూయిస్ డాగూరే కెమెరా కనుగొనడం వల్లనే ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు
ఫోటోగ్రాఫర్స్ వృత్తి పై జీవిస్తున్నారు అలాటి మహనీయుడుని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ ఒక చిత్రకారుడు తో సమానం అని అన్నారు. అద్భుతమైన అందమైన లోకాన్ని పరిచయం చేసి నవ యుగానికి బాటలు వేసిన లూయిస్ డాగూరేకి మనం అందరం రుణ పడి ఉన్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అక్కపెల్లి రాజేష్, యన్ ఆర్ నాని, శివ మహేష్, పల్లపు రమేష్, కోడం రాజు, ఊగుమల్ల గణేష్, బూర రాజు, కార్తిక్, కపిల్, శశి, వండ్ల కొండ శ్రీనివాస్, వండ్ల కొండ ప్రవీణ్, నరేష్, సత్యనారాయణ, రవి, సాంబ,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: