CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పట్టణంలో గోవింద్ సెంటర్ లో సుందర్ లాల్ పాసి అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ : సముదాయ ఇస్తున్న పోలీసులు

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి యాజమాన్యం తన కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించడం లేదని  కొంతకాలంగా అధికారులను  జిల్లా కలెక్టర్ ను  సుందర్ లాల్ పాసి కలిసి నాడు. ఈ విషయంపై ఎవరు స్పందించడం లేదని ఆత్మహత్య చేసుకుంటానని గోవింద్ సెంటర్ లోని సెల్ టవర్ ఎక్కాడు. సెల్ టవర్ నుండి  బాధితుడు దిగాలని ఇల్లందు  డిఎస్పి రవీందర్ రెడ్డి  సి ఐ బరపటి రమేష్ పోలీసులు  ఓప్పిస్తున్నారు.

Share it:

TS

Post A Comment: