మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి యాజమాన్యం తన కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించడం లేదని కొంతకాలంగా అధికారులను జిల్లా కలెక్టర్ ను సుందర్ లాల్ పాసి కలిసి నాడు. ఈ విషయంపై ఎవరు స్పందించడం లేదని ఆత్మహత్య చేసుకుంటానని గోవింద్ సెంటర్ లోని సెల్ టవర్ ఎక్కాడు. సెల్ టవర్ నుండి బాధితుడు దిగాలని ఇల్లందు డిఎస్పి రవీందర్ రెడ్డి సి ఐ బరపటి రమేష్ పోలీసులు ఓప్పిస్తున్నారు.
Post A Comment: