మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీమల మల్లేష్ మాతృమూర్తి చీమల వీరమ్మ అనారోగ్యంతో మరణించడంతో ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజక వర్గం కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి సోమవారం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని మనో ధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవి భద్రం పాల్గొన్నారు.
Post A Comment: