మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలో టిఆర్ఎస్ మహిళా కార్యకర్త గౌసియా బేగం భర్త కర్మలకు ఖర్చుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం ను జడ్పీటీసీ పోశం. నర్సింహరావు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం. విజయ కుమారి,వైస్ ఎంపీపీ కె.వి.రావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,కార్యదర్శి రాం రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు కోటయ్య, ఉపసర్పంచ్ లు పుచ్చకాయల శంకర్,ప్రభుదాస్,మరియు స్థానిక ప్రతినిధులు,పార్టీ నాయకులు,యువజన నాయకులు,మహిళ నాయకురాలు పాకాల. రమాదేవి,మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: