CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్య కార్యకర్తల సమావేశానికి కదిలిన నాయకులు

Share it:


 గుండాల ఆళ్లపల్లి నవంబర్ 1( మన్యం మనుగడ) టిఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల  సమావేశం మణుగూరులో సోమవారం పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు  అధ్యక్షతన  జరిగిన సమావేశానికి  ఆళ్ల పల్లి మండలం నుండి కార్యకర్తలు తరలి వెళ్లారు. రేగా కాంతారావు గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని నాయకులు అన్నారు. విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి  బాబా , జెడ్ పి టి సి హనుమంతరావు , పిఎసిఎస్ చైర్మన్ రామయ్య ,  సర్పంచులు శంకర్ బాబు , పూనెం నిర్మల, ఆదాం తదితరులు ఉన్నారు

Share it:

TELANGANA

Post A Comment: