CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ గ్రామాన వర్ధంతి సభలు నిర్వహిస్తాం ➡️న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు శంకరన్న

Share it:

 



 గుండాల నవంబర్ 2 (మన్యం మనుగడ) గ్రామ గ్రామాన అమరవీరుల వర్ధంతి సభలను నిర్వహిస్తామని న్యూ డెమోక్రసీ  జిల్లా నాయకులు శంకరన్న అన్నారు.  మంగళవారం మండలం పరిధిలో   రోళ్ల గడ్డ ,  దేవల్ల గుడెం గ్రామాల్లో అమరవీరుల వర్ధంతి సభ నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ ఎందరో అమరులు ఉద్యమం కోసం పనిచేసి అసువులు  భాషారు అన్నారు. వారి త్యాగాలువేల లేనివి అని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.  క్రమంలో బోర్ర వెంకన్న , ఈసం సింగన్న, ఈసం కృష్ణ , తదితరులు  పాల్గొన్నారు

Share it:

TELANGANA

TS

Post A Comment: